ఎడపల్లి మండలం పోచారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించి బుధవారం శుభశ్రీ అనే ఉపాధ్యాయురాలు పదవీ విరమణ పొందారు. గ్రామస్తులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. గుర్తింపు కొరకు పేమెంటులను ప్రధానం చేశారు. ఉపాధ్యాయురాలకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.