బోధన్: రైతుల నోట్లో మట్టి కొట్టకండి.. అధికారులు స్పందించాలి

52చూసినవారు
బోధన్: రైతుల నోట్లో మట్టి కొట్టకండి.. అధికారులు స్పందించాలి
బోధన్ మండలం కల్దుర్కి మంజీరా నుండి ఇసుక పరిమిషన్ ఇస్తున్నారు. ఇసుక రవాణా కొరకు పెద్ద మొత్తంలో ట్రాక్టర్లు రావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాము ఎవరికి నడుపుకోమని చెప్పలేదని కానీ రైతులకు నచ్చ జెప్పి నడుపుతున్నామని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని రైతులు వాపోయారు. వర్షాకాలం వస్తున్న తరుణంలో పుటం వేసుకొనియకుండా ఇసుక ట్రాక్టర్ల వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్