కోటగిరి: ఎస్సైకు బీఆర్‌ఎస్‌ నాయకుల సన్మానం

85చూసినవారు
కోటగిరి: ఎస్సైకు బీఆర్‌ఎస్‌ నాయకుల సన్మానం
నిజామాబాద్ జిల్లా కోటగిరికి బదిలీ పై వచ్చిన ఎస్సై సునీల్ ను పాతంగల్ మండలం జల్లాపల్లి అబాది బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజాస్, ఫెరోస్ ఖాన్, షాదుల్, ఆరీఫ్, సద్దాం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్