ఈ బస్టాండ్ దుస్థితి మారేనా..

65చూసినవారు
ఈ బస్టాండ్ దుస్థితి మారేనా..
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో గల బస్టాండ్ దుస్థితి అధ్వానంగా తయారైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త బస్టాండ్ నిర్మించి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య బస్ సర్వీస్లు పెంచాలని అధికారులకు స్థానికులు విన్నవించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్