బిచ్కుందలో మహిళ హత్య

53చూసినవారు
బిచ్కుందలో మహిళ హత్య
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో హరిజన బస్తీలో చోరీ చేసేందుకు వచ్చి మహిళను ఓ దుండగుడు హత్య చేశాడు. ఆదివారం మధ్యాహ్నం గోనే కాశవ్వ (65) ఇంట్లో ఓ దొంగ చొరబడి ఆమెను గోడకేసి కొట్టి చంపి ఇంట్లో వస్తువులను చోరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి ముందు ఉన్న మహిళ ప్రశ్నించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్