ఇటీవలే అస్వస్థకు గురై యశోదా ఆసుపత్రిలో లో చికిత్స పొందుతున్న మాజీ ప్రభుత్వ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను బుధవారం రాత్రి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా యోగ క్షేమాలతో పాటు రాజకీయ అంశాలపై చర్చించారు.