పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎంపీవో

83చూసినవారు
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎంపీవో
ముప్కాల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఎంపీవో మహమ్మద్ గౌస్ పర్యవేక్షించారు. అందులో భాగంగా పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం తదితర ప్రాంతాలను పరిశీలించారు. అలాగే దోమలు రాకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. పంచాయితీ రిజిష్టర్లను సైతం తనిఖీ చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్