స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

53చూసినవారు
ధర్పల్లి మండల కేంద్రంలో గురువారం స్వచ్ఛత హి సేవా కార్యక్రమం నిర్వహించారు. ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశామని ఎంపీడీవో బాలకృష్ణ, ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుశాంత్ రెడ్డి తెలిపారు. కార్మికులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్