సారంగాపూర్ ప్రభుత్వ హై స్కూల్ ను సందర్శించిన - ఎమ్మెల్యే

76చూసినవారు
సారంగాపూర్ ప్రభుత్వ హై స్కూల్ ను సందర్శించిన - ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సారంగాపూర్ ప్రభుత్వ హైస్కూల్ ను గురువారం అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ సందర్శించారు. గత రెండు రోజుల కింద ఎనిమిదోతరగతి చదువుతున్న సులోచన అనే విద్యార్థిని కరెంటు షాక్ తగిలి గాయలపాలైన విషయం పై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

సంబంధిత పోస్ట్