పనులను నాణ్యతతో పూర్తి చేయించాలి: కలెక్టర్

59చూసినవారు
పనులను నాణ్యతతో పూర్తి చేయించాలి: కలెక్టర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు వీలుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను నాణ్యతతో పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్