

చీనాబ్ నదిపై బ్యారేజీ గేట్లు తెరిచిన భారత్ (వీడియో)
పాకిస్తాన్కు భారత్ మరో షాక్ ఇచ్చింది. చీనాబ్ నదిపై ఉన్న బ్యారేజీ గేట్లను భారత్ ఎత్తివేసింది. దీంతో నీరు భారీగా ప్రవహిస్తోంది. ఎలాంటి సమాచారం లేకుండా గేట్లు ఎత్తడంతో పాకిస్తాన్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.