నిజామాబాద్: ఆరె కటికలు రాజకీయాల్లో ఎదగాలి

57చూసినవారు
నిజామాబాద్: ఆరె కటికలు రాజకీయాల్లో ఎదగాలి
రాజకీయ అవకాశాలను ఒడిసి పట్టుకునేందుకు ఆరె కటికలు ఐక్యం కావాలని ఆరె కటిక రాష్ట్ర ట్రస్టు ఛైర్మన్ నర్సింగరావు శనివారం పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగర ఆరె కటిక కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్