పూరీలో ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పం

54చూసినవారు
పూరీలో ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పం
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఒడిశాలోని పూరీలో కవిత సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించారు. సైకత శిల్పంలో కవిత 'ది ఫేస్ బిహైండ్ బతుకమ్మ గ్లోబల్ రీచ్ అని పేర్కొన్నారు. సైకత శిల్పం చెంత కళాకారులతో కలిసి భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ కవిత జన్మదిన వేడుకలను జరిపారు. కళాకారులకు నూతన వస్త్రాలను అందించారు.

సంబంధిత పోస్ట్