ఎస్‌-400 వ్యవస్థకు ఎలాంటి నష్టం జరగలేదు: భారత రక్షణశాఖ

71చూసినవారు
ఎస్‌-400 వ్యవస్థకు ఎలాంటి నష్టం జరగలేదు: భారత రక్షణశాఖ
పాక్ చేసిన దాడుల వల్ల భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400 కు ఎలాంటి నష్టం జరగలేదని రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఎస్‌-400 వ్యవస్థను నిర్వీర్యం చేశామంటూ పాక్‌ అనుకూల మీడియా అవాస్తవ ప్రచారం చేస్తోందని వెల్లడించారు. అవన్నీ నిరాధారమైన వార్తలేనని తేల్చిన రక్షణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాక్ చేసిన దాడులను భారత దేశానికి చెందిన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400 సమర్థవంతంగా అడ్డుకుంది.

సంబంధిత పోస్ట్