'ఏ సినిమా అయినా సరే.. టికెట్ ధర రూ.200 మించకూడదు'

63చూసినవారు
'ఏ సినిమా అయినా సరే.. టికెట్ ధర రూ.200 మించకూడదు'
కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లపై సంచలన నిర్ణయం తీసుకున్నది. ఏ సినిమా అయినా సరే టికెట్ ధర రూ. 200 మించకూడదని ధర పరిమితిని విధిస్తూ.. ప్రభుత్వం నిబంధన విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్లపై ధర పరిమితి రూ.200 మించకూడదని సినిమా ఇండస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. ఈ నిబంధన ఉల్లంఘించొద్దని మల్టీఫ్లెక్స్ లకు కూడా సర్కారు తేల్చి చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్