యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

52చూసినవారు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న యూబీఐ శాఖలలో 500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్ట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28 నుండి ప్రారంభం కాగా, సెప్టెంబర్ 17, 2024తో ముగియనుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ Unionbankofindia.co.in చూడొచ్చు.

సంబంధిత పోస్ట్