పిల్లల భవిష్యత్తు ఆదాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ మంచి పథకాన్ని తీసుకొచ్చింది. పిల్లల కోసం NPS వాత్సల్య యోజన అనే పెన్షన్ పథకాన్ని 2024లో ప్రారంభించింది. ఈ స్కీమ్లో కనీసం రూ.1000 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. 18 ఏళ్ల వరకు తల్లిదండ్రులు/గార్డియన్స్ పెట్టుబడి చేయాలి. ఆ తర్వాత పిల్లల అవసరాల కోసం 80% వరకు నగదును తీసుకోవచ్చు. పూర్తి వివరాలకు సమీప బ్యాంకును సంప్రదించండి.