పహల్గామ్ ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్.. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాక్ ఉగ్రశిబిరాలపై మెరుపుదాడి చేసింది. ఇండియన్ ఆర్మీ చాకచక్యంగా వ్యవహరించి పాక్లోని ఉగ్రస్థావరాలను దెబ్బకొట్టింది. ఇలాంటి దాడులు జరుగుతాయని పాక్ కూడా ఊహించకపోవచ్చు. ఇండియన్ ఆర్మీ పవర్ అంటే ఇలాగే ఉంటుందని, మొత్తానికి ఉగ్రవాదులను కుక్కచావు చచ్చేలా భారత త్రివిధదళాలు దెబ్బతీశాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం.