కగార్‌పై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్

74చూసినవారు
కగార్‌పై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్
భారత్ – పాకిస్తాన్ ఉగ్రదాడి అనంతరం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఆపరేషన్ సిందూర్ ప్రభావం కగార్‌పై పడింది. కర్రెగుట్టలో విధులు నిర్వహిస్తున్న బలగాలను కేంద్రం దశాల వారీగా భారత్ సరిహద్దులోకి రప్పిస్తోంది. ఈ క్రమంలో CRPF జవాన్లు హెడ్‌క్వార్టర్స్ చేరుకోవాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి బలగాలు బయలుదేరాయి. వీరు ఆదివారం లోపు సరిహద్దుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్