ఆపరేషన్ సిందూర్: పూజలు చేయాలన్న దేవాదాయశాఖ

60చూసినవారు
ఆపరేషన్ సిందూర్: పూజలు చేయాలన్న దేవాదాయశాఖ
ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైనికుల విజయానికి ప్రార్థిస్తూ దేవాదాయశాఖ ఇవాళ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని సూచించింది. తెలంగాణలోని అన్ని దేవాలయాల్లో 6A, 6B విభాగాల్లో ఈ పూజలు జరగాలని తెలిపింది. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరింది. ఇది పూర్తిగా స్వచ్ఛందమని, ఎవరికీ బలవంతం లేదని స్పష్టం చేసింది. ఈ చర్య దేశభక్తిని వ్యక్తపరచేదిగా భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్