మా ప్రధానే పిరికివాడు.. మోదీ పేరు చెప్పే ధైర్యం లేదు: పాక్ ఎంపీ

77చూసినవారు
పాక్‌కు చెందిన తెహ్రీక్‌ -ఏ- ఇన్సాఫ్‌ పార్టీ ఎంపీ షాహిద్ అహ్మద్ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ.. తమ ప్రధాని పిరికివాడని, భారత ప్రధాని మోదీ పేరు పలకడానికి కూడా ఆయన భయపడుతున్నారని అన్నారు. భారత్‌తో పోరాడాలనుకున్నా.. దేశ ప్రధానికే ధైర్యం లేనప్పుడు సైనికులు ముందడుగు ఎలా వేయగలరని ప్రశ్నించారు. భారత్‌ దాడి చేసినప్పటి పాక్‌ ప్రధాని ఒక్క ప్రకటన కూడా చేయలేదని ఎంపీ దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్