రేపు రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

78చూసినవారు
రేపు రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
రేపు (సోమవారం) ఢిల్లీలో సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఇందులో నందమూరి బాలకృష్ణ పద్మ విభూషణ్ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ దంపతులు ఢిల్లీకి వెళ్లనున్నారు. 1960ల్లో సీనియర్ ఎన్టీఆర్‌కు పద్మశ్రీ లభించిన తర్వాత నందమూరి వంశానికి మళ్లీ పద్మ పురస్కారం రావడం విశేషం.

సంబంధిత పోస్ట్