భారత్‌లో 26 చోట్ల డ్రోన్లతో పాకిస్తాన్ దాడి (వీడియో )

78చూసినవారు
భారత్‌పై వరసగా రెండో రోజు పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేశాయి. ముఖ్యంగా 26 నగరాలను లక్ష్యంగా చేసుకుని తాజా డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి, సమర్థవంతంగా అడ్డుకుంది. పాక్ డ్రోన్లను ఎక్కడిక్కక్కడ నేలమట్టం చేసింది.

సంబంధిత పోస్ట్