పఠాన్కోట్ ఎయిర్బేస్పై పాకిస్తాన్ దాడికి పాల్పడింది. శుక్రవారం పాక్ డ్రోన్లతో దాడికి పఠాన్కోట్ ఎయిర్బేస్పై తెగబడింది. అయితే పాక్ డ్రోన్ల దాడిని భారత్ తిప్పికొట్టింది. పాక్ డ్రోన్లను భారత సైన్యం ఎక్కడికక్కడ సమర్థంగా పేల్చేసింది. పఠాన్కోట్ ఎయిర్బేస్ను ఎలాగైనా ధ్వంసం చేయాలనే పాక్ ఆలోచనకు భారత్ చెక్ పెట్టింది.