స్కూల్ పిల్లలపై దాడి చేసిన పాకిస్తాన్

51చూసినవారు
స్కూల్ పిల్లలపై దాడి చేసిన పాకిస్తాన్
భారత్ చేపట్టిన 'ఆపేరేషన్ సిందూర్' వేళ గురువారం పాకిస్తాన్ జమ్మూకశ్మిర్ పై ప్రతీకార దాడికి పాల్పడింది. కశ్మిర్‌లోని  పూంచ్ సెక్టార్‌లో  పాక్ దారుణంగా కాల్పులు జరిపిందని విదేశాంగ శాఖ మంత్రి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. పాక్ రేంజర్లు స్కూల్ పిల్లలపై జరిపిన దాడిలో ఇద్దరు చనిపోయారని వివరించారు. ఆ సమయంలో స్కూల్ మూసేసి ఉందని, కాల్పుల నుంచి రక్షణ కోసం అక్కడ దాక్కున్నా. దాడి చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్