‘న్యూక్లియర్‘ మీటింగ్పై పాక్ మాట మార్చింది. న్యూక్లియర్ పవర్పై పాక్ PM షెహబాజ్ షరీఫ్ ఎలాంటి మీటింగ్ జరపలేదని ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ ఇషాక్ దార్ తెలిపారు. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితులు చేయి దాటకముందే దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరుదేశాలకు సూచించారు. ఆ తర్వాత ఈ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం.