ఢిల్లీ టార్గెట్గా పాక్ మిస్సైళ్ల ప్రయోగం (వీడియో)

85చూసినవారు
భారత రాజధాని ఢిల్లీని టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ ఫతే-2 మిస్సైల్‌ను ప్రయోగించింది. అయితే పాక్ కుట్రను భారత్ భగ్నం చేసింది. పాక్ ప్రయోగించిన ఫతే-2 మిస్సైల్‌ను హర్యానాలోని సిర్సా ప్రాంతంలో కూల్చివేసింది. ఈ దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్, మురిద్, రఫీకీ ఎయిర్‌బేస్‌లపై దాడి చేసింది. పాక్ మిస్సైల్‌ను నింగిలోనే ధ్వంసం చేసి భారత్ సత్తా చాటింది.

సంబంధిత పోస్ట్