అణ్వాయుధాల పాలసీపై అధికారమున్న NCAతో పాక్ ప్రధాని భేటీ

51చూసినవారు
అణ్వాయుధాల పాలసీపై అధికారమున్న NCAతో పాక్ ప్రధాని భేటీ
అణ్వాయుధాలతో యుద్ధం చేసేందుకు పాకిస్తాన్ ప్రధాని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారత దాడులతో తమ దేశానికి రక్షించుకునేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ NCAతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది. NCAకు పాకిస్థాన్ న్యూక్లియర్ పాలసీపై పూర్తి అధికారాలు ఉంటాయి. అణ్వాయుధాలపై నిర్ణయాలను పర్యవేక్షించే సంస్థ ఇదే కావడంతో భేటీ అయినట్లు సమాచారం. భారత్‌ను అణ్వాయుధాల పేరుతో బ్లాక్ మెయిల్ చేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్