అజ్ఞాతంలోకి పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్!

55చూసినవారు
అజ్ఞాతంలోకి పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్!
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన మెరుపుదాడులతో పాకిస్థాన్ గజగజా వణుకుతోంది. నిన్న ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంటి సమీపంలో భారత్ మిస్సైల్ దాడులకు దిగింది. దాంతో ఆయనను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. కుటుంబంతో సహా ప్రత్యేక విమానంలో విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. మరో వైపు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్