భారత్‌కు పాకిస్తాన్ లేఖ

76చూసినవారు
భారత్‌కు పాకిస్తాన్ లేఖ
భారత్‌కు పాకిస్తాన్ తాజాగా లేఖ రాసింది. తీవ్ర నీటి ఒద్దడిని ఎదుర్కొంటున్నామని లేఖలో తెలిపింది. సింధు జలాల ఒప్పందంపై పునః సమీక్షించాలని భారత్‌కు పాకిస్తాన్ రాసిన లేఖలో పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్‌ మద్దతు నిలిపివేసే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్