పాక్ సంచలన ప్రకటన

78చూసినవారు
పాక్ సంచలన ప్రకటన
పాకిస్తాన్ తాజాగా సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్ పూర్తిస్థాయి మిలటరీ ఆపరేషన్ ప్రకటించింది. ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించిన పాకిస్తాన్ ఆర్మీ అధికారి యుద్ధానికి పిలుపునిచ్చాడు. 'ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్' అని పేరు కూడా పెట్టింది. దీంతో దాడులను ఆదేశం మరింత తీవ్రతరం చేయనున్నట్లు సమాచారం. అయితే మరికొంత సేపటిలో భారత్ సైన్యం కూడా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయనుంది.

సంబంధిత పోస్ట్