భారత్ ప్రతిదాడిలో పాక్‌కు తీవ్ర నష్టం: కల్నల్ ఖురేషీ (వీడియో)

63చూసినవారు
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ ఖురేషీ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పాక్‌పై గురువారం రాత్రి భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు ఆమె వెల్లడించారు. ఎల్ఓసీ వెంట పాక్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని, ఈ క్రమంలోనే సామాన్య పౌరులపై కాల్పులు జరిపిందన్నారు. భారత సైనిక స్థావరాలపై టర్కీ డ్రోన్లతో దాడులు చేసిందని, వాటిని ప్రాథమికంగా గుర్తించినట్లు ఖురేషీ తెలిపారు.

సంబంధిత పోస్ట్