భారత్-పాక్ యుద్ధంపై వేణుస్వామి జోస్యం చెప్పారు. ‘ఇండియాతో పాక్ యుద్ధం జరుగుతుందని ముందే చెప్పా. ఈ యుద్ధంతో పాక్ 80 శాతం నాశనం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద నాయకులు, నటులు మరణిస్తారు. ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది.