భారత పౌరులే లక్ష్యంగా పాక్ దాడులు.. మహిళ మృతి

60చూసినవారు
భారత పౌరులే లక్ష్యంగా పాక్ దాడులు.. మహిళ మృతి
జమ్మూకశ్మీర్‌లో భారత పౌరులే లక్ష్యంగా పాక్ దాడులకు కొనసాగిస్తోంది. ఇవాళ ఉదయం షెల్స్ దాడిలో నార్త్ కశ్మీర్‌లోని ఉరి ప్రాంతంలో ఓ మహిళ మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. రజెర్వానీ నుంచి బారాముల్లా వెళ్తున్న వీరి వాహనంపై షెల్ పడి ఘటన జరిగింది. అలాగే తెల్లవారుజామున డ్రోన్లు, నాసిరకం రాకెట్లతో దాడులకు పాల్పడింది. భారత వైమానిక దళం ఆ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టింది.

సంబంధిత పోస్ట్