జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో డ్రోన్లు పాకిస్తాన్ వైపు నుంచి ఎయిర్పోర్టు టార్గెట్ గా లాంచ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.