శ్రీనగర్ విమానాశ్రయంపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడి (వీడియో)

60చూసినవారు
జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో డ్రోన్లు పాకిస్తాన్ వైపు నుంచి ఎయిర్‌పోర్టు టార్గెట్ గా లాంచ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్