తెలంగాణలో 2018లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకున్న BRS వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్.. ఫిరాయింపులు చట్టవిరుద్ధమని మాట్లాడుతున్నారు. ఆ 12 మంది స్వచ్ఛందంగా పార్టీని విలీనం చేశారని.. ఇప్పుడు సీఎం రేవంత్ తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని ప్రతిపక్ష నేతగా గర్జించిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఫిరాయింపు రాజకీయాలపై మీరేమంటారు?