దుర్గమ్మ మెట్లను శుద్ధి చేసిన పవన్ (వీడియో)

62చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ మెట్లను శుద్ధి చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగినట్లు తేలడంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లారు. మెట్లను శుద్ధి చేసిన అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. అక్టోబర్ 1న తిరుమలకు వెళ్లి.. 2న ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు.

సంబంధిత పోస్ట్