మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం

66చూసినవారు
మందకృష్ణ మాదిగ  చిత్రపటానికి పాలాభిషేకం
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం ఎస్సీ వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టులో 7గురి జడ్జిలతో కూడిన ధర్మసనం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాన్నిస్తూ తీర్పు ఇవ్వడంతో అంబరాన్ని అంటున్న సంబరాలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్