భారత్ సైనికుల సంఘీభావంగా మంథని ప్రజలంతా పెద్ద ఎత్తున ర్యాలీ

75చూసినవారు
భారత దేశ సైనికులు పాకిస్తాన్ పై యుద్ధం చేస్తున్న సందర్భంగా సంఘీభావ ర్యాలీ మంథని మున్సిపల్ పరిధిలోని కుల మత పార్టీలకు అతీతంగా, చిన్న పెద్ద మహిళలు సైతం శుక్రవారం పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు. గాంధీ చౌక్ మొదలుకొని పాత పెట్రోల్ బంక్ వరకు స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు బంద్ చేశారు. వైన్ షాపు వాళ్లు కూడా బందు పాటించారు.

సంబంధిత పోస్ట్