మృతుని కుటుంబానికి పరామర్శ

84చూసినవారు
మృతుని కుటుంబానికి పరామర్శ
పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన బండారి చంద్రయ్య గౌడ్ ఇటీవల మరణించగా, బాధిత కుటుంబ సభ్యులను మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధు బుధవారం పరామర్శించారు. చంద్రయ్య కుమారుడు ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చంద్రయ్య చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆయన వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘవీర్ సింగ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్