సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ శుక్రవారం ఓసి 5ని ఆకస్మిక తనిఖీ చేశారు. క్వారీకి వెళ్లి, కోల్, ఓవర్ బర్డన్ పని స్థలాలు, తనిఖీ చేసి రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించి తగు సూచనలు చేశారు. ఈ తనిఖీలో అర్జీ 1 జిఎం లలిత్ కుమార్, ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్, ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్ బాబు, ప్రాజెక్ట్ ఇంజనీర్ రమేష్, అనిల్ గాబలే, సేఫ్టీ ఆఫీసర్ పోనుగోటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.