రామగుండం: సమస్యల పరిష్కారం కోసం మంత్రి, సింగరేణి సీఎండిని కలిసిన నేతలు

76చూసినవారు
రామగుండం: సమస్యల పరిష్కారం కోసం మంత్రి, సింగరేణి సీఎండిని కలిసిన నేతలు
రామగుండం సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారానికి ఐ ఎన్ టి యు సి ముఖ్య నాయకులు సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కార్మికులకు సొంతింటి పథకం అమలుకు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ను శుక్రవారం కలిశారు. అలాగే సింగరేణి సిఎండి బలరాం నాయక్ ని కలిసి కార్మికుల ఆదాయ పనులు మాఫీ, సొంతింటి పథకం, మెడికల్ బోర్డు మార్పు, డిస్మిస్ కార్మికుల సమస్యలు, ఐటీ కంపెనీ స్థాపన, తదితర అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్