ఆపరేషన్ సిందూర్' పేరుతో ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా శనివారం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలో సంఘీభావ ర్యాలీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం 'టీ' జంక్షన్ వద్ద ప్రారంభమైన ప్రధాన చౌరస్తా వరకు సాగింది. అతిపెద్ద జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు.