జానపద కళాకారుని, జబర్దస్త్ వర్షిని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని బుధవారం దర్శించుకున్నారు. బద్ది పోచమ్మ బోనాల నేపథ్యంలో రాజన్న స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. స్వామివారి దర్శనం తర్వాత నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.