హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన, జరిగిన సీఎల్పీ సమావేశంలోఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప దాస్మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.