జార్ఖండ్ ప్రజలు బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని కల్పనా సొరేన్ పేర్కొన్నారు. విపక్ష ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. హేమంత్ సొరేన్ను కుట్రపూరితంగా కాషాయ పాలకులు అరెస్ట్ చేశారని ఆరోపించారు. జార్ఖండ్ గురించి మాట్లాడే ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.