విమాన ప్రమాదం.. 279కి చేరిన మృతుల సంఖ్య

79చూసినవారు
విమాన ప్రమాదం.. 279కి చేరిన మృతుల సంఖ్య
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్నటివరకు 279 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు ఇవాళ మరణించడంతో ఈ సంఖ్య 279కి పెరిగింది. కాగా, DNA పరీక్షల ద్వారా 19 మంది మృతులను గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్