'PMEGP': ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగులకు రూ.50 లక్షల లోన్

21374చూసినవారు
'PMEGP': ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగులకు రూ.50 లక్షల లోన్
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో 'ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP)' ద్వారా రుణాలు అందజేస్తుంది. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు 35%, పట్టణ ప్రాంతాలకు 25% వరకు సబ్సిడీ ఉంటుంది. రుణం పొందడానికి https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్