మరణానికి ముందు విమాన ప్రమాదంపై పోస్ట్‌

57చూసినవారు
మరణానికి ముందు విమాన ప్రమాదంపై పోస్ట్‌
నటి కరిష్మా కపూర్‌ మాజీ భర్త సంజయ్‌ కపూర్‌ (53) యూకేలో పోలో ఆడుతూ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అంతకుముందే అహ్మదాబాద్‌ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై స్పందించారు. మృతులకు సంతాపం తెలుపుతూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కొన్ని గంటలకే ఆయనకు గుండెపోటు రావడం విషాదంగా మారింది. బాలీవుడ్‌ ప్రముఖులు ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్