వరంగల్ పార్లమెంట్ ని
యోజకవర్గంలో గెలుపొందిన కడియం కావ్య మీడియాతో మాట్లాడారు. ‘ఇది సమిష్టి విజయం. నాన్నగారి
స్ఫూర్తితో వరంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్
తా. ప్రజ
లకు ఇచ్
చిన హామీలను నెరవేర్చుతా. భారీ మెజార్టీ ఇచ్చిన వరంగల్ ప్రజలకు కృతజ్ఞతలు’ అని తెలిపారు.